వారి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే !
Great success………………………………………. ఎనిమిది మంది వికలాంగుల బృందం సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించింది. సియాచిన్ హిమనీనదం వద్ద 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్కు రెండురోజుల క్రితం ఈ బృందం చేరుకుంది. వికలాంగుల బృందం ఈ సాహసం చేయడం ఇదే ప్రధమం. ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో సియాచిన్ హిమనీనదం ఒకటి. భారత …