అహం తోనే ఆర్టీసీ సేవలకు బ్రేక్ ?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో …