సమాధులకు పూజలు !

శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి నృత్యాలు చేస్తారు. అది అక్కడి ప్రజల …

ఇలాంటి కోవిడ్ హీరో లే దేశానికి అవసరం !

A Real Covid Hero ……………………………….తండ్రి కరోనా సోకి చనిపోతేనే మృత దేహాన్ని తీసుకోవడానికి భయపడుతున్న రోజులివి. తల్లి కి కరోనా సోకిందని ఊరు బయట వదిలివేసే వెళ్లే బాధ్యత లేని కూతుళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో .. దేనికి భయపడక 1100 మృత దేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు జరిగేలా చూసిన మంచి మనసున్న మనుష్యులు …
error: Content is protected !!