పంచ మాధవ క్షేత్రాల గురించి విన్నారా ?

 Pancha Madhava Kshetras …………. శ్రీ మహావిష్ణువు (మాధవుడు) కొలువైన అత్యంత ప్రాచీనమైన ఐదు పుణ్యక్షేత్రాలను పంచ మాధవ క్షేత్రాలు  అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుడిని వధించాడు. అయితే, వృత్తాసురుడు గొప్ప వేద పండితుడు (బ్రాహ్మణుడు) కావడంతో, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడి …

పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతమా ??

Engineering is awesome ……………… కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.దీంతో పాత బ్రిడ్జి కనుమరుగు కానుంది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.ఇది దీని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. దేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి దీనిని 2025 ఏప్రిల్ 6న …

శివుడి తొలి ఆలయం ఇదేనా ?

3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం),  “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …

ధనుష్కోడి కథేమిటి ??

The last village in South India …………………… ధనుష్కోడి దక్షిణ భారతదేశంలో చివరి గ్రామం ఇది. పెనుతుఫాను తో ధనుష్కోడి రూపురేఖలు మారిపోయాయి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం ధనుష్కోడి. 1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. అభివృద్ధి చెందుతున్న పట్టణమది …

ఆ బ్రిడ్జి పై రైలు ప్రయాణం .. అరుదైన అనుభవం !

Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే  ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …

చౌక ధరలోనే .. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర !!

IRCTC Special Tour Package………………………….. తమిళనాడులో  ఎన్నో  పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,, వైష్ణవ..  శైవ క్షేత్రాలను చూసి రావాలనుకునే  తెలుగు పర్యాటకుల  కోసం  IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ  తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల …
error: Content is protected !!