వెబ్ సిరీస్ నిర్మాణంలోకి సింగర్ సునీత !

సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించిన సునీత వెబ్ సిరీస్ నిర్మాణంలోకి ప్రవేశించబోతోంది. సునీత భర్త రామ్ ఇప్పటికే వ్యాపారవేత్త. మ్యాంగో మాస్ మీడియా సంస్థను నడుపుతున్న రామ్ మరొకరితో కలసి ఈ మధ్యనే ఏక్ మినీ కథ  సినిమా నిర్మించారు. తాజాగా మ్యాంగో బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ …

త్వరలో అందుబాటులోకి రామోజీ ఓటీటీ వేదిక !

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఓటీటీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. తెర వెనుక ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో రామోజీ ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే 12 భాషల్లో బాలభారత్ చానళ్లను రామోజీ ప్రారంభించిన విషయం తెలిసిందే. …
error: Content is protected !!