రష్యా దాడుల్లో అతి పెద్ద విమానం ధ్వంసం !
ఉక్రెయిన్పై ఐదో రోజూ కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్ సేనలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు 352 మంది మరణించారని అంచనా.ప్రజలు భయంతో బంకర్లలోనే ఉంటున్నారు. మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది తరువాత మరో …