వెన్నెల్లో మెరిసిపోయే మానస సరోవర్ !!

Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …

జూన్ నుంచే కైలాష్ మానస సరోవర్ యాత్ర !

Kailash Mansarovar Yatra is a rare experience ……………………. మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని …

కైలాష్ పరిక్రమ.. ఓ అరుదైన అనుభవం !

It gives a rare experience ………………………. మానస సరోవరం నీటిని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారని , ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అలాగే మానస సరోవర కైలాష్ పరిక్రమ లేదా ప్రదక్షిణ చేసినా ముక్తి తధ్యమని భావిస్తుంటారు.కానీ ఆ ప్రదక్షిణ కష్టమైనది.  మానస సరోవరంలో స్నానమాచరించి, …
error: Content is protected !!