కైలాష్ పరిక్రమ … ఓ అరుదైన అనుభవం !

మానస సరోవరం నీటిని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారని , ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అలాగే మానస సరోవర పరిక్రమ లేదా ప్రదక్షిణ చేసినా ముక్తి తధ్యమని భావిస్తుంటారు.కానీ ఆ ప్రదక్షిణ కష్టమైనది.  మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. …

మానస సరోవరాన్నిదర్శించారా ?

మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు.  కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని  చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు.  మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది.  సముద్ర …
error: Content is protected !!