The five faces of Shiva ……………. పరమ శివుడిని ‘అఘోరి’ అని కూడా పిలుస్తారు. అలా శివుడిని పిలవడం వెనుక లోతైన అర్థాలు చాలానే ఉన్నాయి. అఘోరీ లేదా అఘోర’ అంటే భయంకరమైనది కాదు, భయం లేనివాడు అని అర్థం. ప్రపంచం లోని ప్రతిదీ శివస్వరూపమే అని, భయపడాల్సింది ఏదీ లేదని ఈ పదం …
Bhima Shila………. కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న పెద్ద బండరాయిని ‘భీమశిల’ అని పిలుస్తారు. 2013లో సంభవించిన విధ్వంసకర వరదల సమయంలో ఈ రాయి ఆలయాన్ని రక్షించిందని భక్తులు నమ్ముతారు. కథ ఏమిటంటే…. 2013 జూన్ 16న కేదార్నాథ్లో భారీగా వరదలు వచ్చాయి. మూడు కిమీ దూరంలో ఉన్న చోరాబరి హిమానీ నదం వద్ద మేఘాల …
Goddess Linga Bhairavi devi ………………… శివుడు లింగరూపంలో ఉండటం సహజం..కానీ అమ్మవారు లింగ రూపంలో ఉండటం చాలా అరుదు.. లింగ రూపంలో భైరవి దేవి ప్రత్యేకంగా దర్శనమిస్తారు. భైరవి భైరవుడి సతీమణి. శివుడి మరో రూపమే భైరవుడు. కోయంబత్తూరు దగ్గర వెల్లియంగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్న ఇషా యోగా కేంద్రం ప్రధాన ఆలయం …
Mallareddy Desireddy ………………… అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ …
A difficult trip………… రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించాలి. ముందుగా రామేశ్వరం చేరుకుని అక్కడి సేతువులో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని మూడు లింగాలుగా(కుప్పలుగా) చేసి వాటిని శ్రీ సేతుమాధవుడు,శ్రీ వేణీమాధవుడు,శ్రీబిందుమాధవుడి …
Holy walk…………………. 1. అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో .. అక్కడికి చేరుకోవడంతోనే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం తో గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని …
Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …
Kailash Mansarovar Yatra is a rare experience ……………………. మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని …
Beautiful sculptures at every step ………… ఉనకోటి… ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు …
error: Content is protected !!