నిధివన్ ఆలయ రహస్యం ఏమిటి ?

The deepest mystery…….  దేశంలోని కొన్ని పురాతన ఆలయాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుచిక్కని అద్భుతాలకు వేదికలుగా ఉన్నాయి.. వాటిలో నిధివన్ ఆలయం ఒకటి. ప్రతిరోజూ రాత్రి వేళ శ్రీకృష్ణుడు రాధాదేవి, గోపికలతో కలిసి ఆ వనంలో రాసలీలలు ఆడతాడని భక్తులు నమ్ముతారు. ఈ వనంలో వేల సంఖ్యలో తులసి చెట్లు ఉంటాయి.ఈ చెట్లు …

గీత ‘భగవద్గీత’ గా ఎలా మారింది ?

Dr. Vangala Ramakrishna……………… పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం……. వ్యాసేన కథితాం పురాణ  మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా! త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం  కృష్ణ భగవానుడు గీతను మానవజాతికి అందించిన సుదినం మార్గశిర శుక్ల ఏకాదశి. దీని అసలుపేరు గీత మాత్రమే! భగవంతుడు ఉపదేశించాడు కనుక ఇది భగవద్గీత అయింది.ఎవరీ …

ఎన్టీఆర్ ను కృష్ణుడిగా తీర్చిదిద్దింది ఈయనే !

Magic touch పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ …

ఒక అసహన గాధ!

Sheik Sadiq Ali……………   Why did Lord Krishna kill Sisupala? యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు. వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం …
error: Content is protected !!