అక్కడ తుదిశ్వాస విడిస్తే పునర్జన్మ ఉండదా?

Is there no rebirth if one dies there? అక్కడ తుదిశ్వాస విడిస్తే ఇక పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం.ఆపుణ్య క్షేత్రం మరేదో కాదు ‘కాశీ’. అందుకనే కొందరు ‘వారణాసి’ కెళ్ళి సత్రాల్లో నివాసముంటారు…అక్కడే మరణించాలని కోరుకుంటారు.కొందరైతే కుటుంబ సభ్యుల సహకారంతో చివరి రోజుల్లో అక్కడి కెళతారు. ఈ రెండో కేటగిరీ వాళ్ళ కోసం …

మహా కుంభ పుణ్య క్షేత్రయాత్ర కి వెళ్లాలనుకుంటున్నారా ?IRCTC ప్యాకేజ్ మీకోసమే !!

MAHA KUMBH PUNYA KSHETRA YATRA : ఈ యాత్రలో ప్రయాగరాజ్,అయోధ్య,కాశీ వంటి పుణ్య క్షేత్రాల సందర్శన కోసం IRCTC 8 రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ట్రైన్ లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 19-1-25 న యాత్ర మొదలవుతుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.22,940… టూర్ లో సందర్శించే ప్రాంతాలు …

కాశీలో వదలాల్సింది ఏమిటి ?

what we have to leave in kasi ………………………..  కొందరు మాటల సందర్భంలో  కాశీలో కాకర కాయ వదిలేశాను … బెండ కాయ వదిలేసాను.  కాబట్టి అవి తినను అంటుంటారు.ఈ కబుర్లు చాలామంది వినే ఉంటారు. మన పెద్దలు కూడా కాశీ కి వెళితే…కాయో పండో వదిలేయాలి అని చెబుతుంటారు. కానీ నిజంగా కాశీ …

అనంత రూపాల్లో ఆదిశక్తి (2)

Kasi Vishalakshi ………….. సతీదేవి చెవి పోగు పడిన కాశీ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠంగా పేరు గాంచింది. కాశీ క్షేత్రం ఆది దేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఇది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు  సరైన  పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి …

పూరీ,కాశీ, అయోధ్య సందర్శనకు స్పెషల్ ట్రైన్స్!

Special trains ……………………………. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది.. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న …
error: Content is protected !!