అభయ ప్రదాయిని ఈ తారాదేవి !

Thara Devi ………….. సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో  ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్‌ వంశపు రాజు ఒకరోజు …

స్పితి లోయ లో బౌద్ధ ఆరామాలు !

Beautiful spiti valley ……………….. అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన  ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు …

ఇండియాలో కూడా “మమ్మీలు” ఉన్నాయా ?

The first mummy that didn’t use chemicals ………………… ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో’ గ్యూ’ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. …

ఆ రాష్ట్రం నుంచి 72..ఏళ్లలో ఎన్నికైంది నలుగురు మహిళలేనా  ?

Women are not interested in contesting elections…………………….. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్  లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో …

కంగనా గెలుపు ఖాయమేనా ?

Currently away from controversies………………………….. బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ హీరోయిన్ కంగనా రనౌత్  బీజేపీ తరఫున  లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి  స్థానం బరిలోకి దిగారు.ఆమె గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ట్రై చేశారు. చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ మాట్లాడుతున్నారు. నాటినుంచే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం …

ఆ బంగారు బావుల మిస్టరీ ఏమిటో ?

An ancient fort …………………… కాంగ్రా కోట ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉన్నకోట.వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్నఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారని అంటారు.కొంతమంది అందినకాడికి దోచుకెళ్లారు.అయినా పూర్తి స్థాయిలో నిధులను కొల్లగొట్టలేక పోయారు. 11వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు.అతని కుమారుడు జహంగీర్ …

కాంగ్రా వైపే అందరి చూపు !

 Will the custom continue?………………………. ఇవాళ 68 సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇపుడు అందరి చూపు అక్కడి కాంగ్రా జిల్లాపై కేంద్రీకృతమైంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకం. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది. అక్కడ ఏ పార్టీ పాగా వేస్తే అధికారం దాదాపు వారికి ఖరారైనట్టే. …
error: Content is protected !!