గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …

గోల్డెన్ ఛాన్స్ …. ఓ కన్నేయండి !

Good opportunity ……………………… సావరిన్ గోల్డ్ బాండ్లలో (sovereign Gold bonds) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. మరొక మూడు రోజులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేందుకు వ్యవధి ఉంది. డిసెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 23 వరకు మాత్రమే  కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఈ బాండ్ల ఇష్యూ లో  గ్రాము ధరను …

ఇన్వెస్టర్లకు మంచి అవకాశం !

Good chance………………………….. సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ల ను 2022-23 సం.. కి  గాను మొదటి విడతగా జారీ చేస్తున్నది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు అమ్మకాలు కొనసాగుతాయి. రెండో విడత 2022 – 23 సిరీస్ …
error: Content is protected !!