ఆ ఏనుగుల డెత్ మిస్టరీ ఏమిటో ?

Death mystery of elephants ………………………………..ఒకేసారి 18 ఏనుగులు చనిపోయిన ఘటన అస్సాం లో కలకలం సృష్టించింది. వారం క్రితం కుండోలి రిజర్వ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లిన స్థానికులకు ఒక చోట 14 ఏనుగులు .. అక్కడికి దగ్గరలో మరోచోట 4 ఏనుగుల మృత కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు ఫారెస్ట్ రేంజర్ కు …

“భూకబ్జా ఆరోపణలపై విచారణ కు సిద్ధం”..ఈటల.!

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని  ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన  స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. “పౌల్ట్రీ కి ఎక్కువ …
error: Content is protected !!