అద్భుత శిల్పసంపదకు నెలవు ఆ ఆలయాలు !!

Pudota Showreelu …………. అనంతపురం జిల్లా తాడిపత్రి లో 14,15 శతాబ్దం లో విజయనగరరాజులచే నిర్మింపబడి,పెమ్మసాని వంశీయులతో అబివృద్ధి చేయబడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతలరాయుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అద్భుతమైన శిల్పసంపద కు నెలవు అని చెప్పుకోవాలి. బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడిలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడు..ఇక్కడ శివలింగం కింద నున్నబుగ్గలో నుండి …

నాటి ఇంజినీరింగ్‌ ప్రతిభకు ప్రతీక ఈ ‘చంద్రఘడ్ కోట’!!

Stunning architecture………………………. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలిచింది. సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్నఘనమైన కోట ఈ ‘చంద్రఘడ్’ కోట. కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట ను నిర్మించారు. అమరచింత, …
error: Content is protected !!