ఆధ్యాత్మిక,పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న జోషి మఠ్ !!
Beautiful hill city…………. జ్యోతిర్మఠ్ అని కూడా పిలిచే జోషిమఠ్ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. 6,150 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన హిల్ సిటీ ఇది. గర్హ్వాల్ ప్రాంతంలో ఈ సిటీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు,పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జోషిమఠ్ సహజ సౌందర్యమే దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. జోషిమఠ్ …