ఆధ్యాత్మిక,పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న జోషి మఠ్ !!

Beautiful hill city…………. జ్యోతిర్మఠ్ అని కూడా పిలిచే జోషిమఠ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది.  6,150 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన హిల్ సిటీ ఇది. గర్హ్వాల్ ప్రాంతంలో ఈ సిటీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు,పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జోషిమఠ్ సహజ సౌందర్యమే దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. జోషిమఠ్ …

‘కాలడి’కి ఆపేరు ఎలా వచ్చింది ?

సుదర్శన్ టి …………………………… ……….   A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …
error: Content is protected !!