సెక్స్ వర్కర్ల పై తాలిబన్ల కన్ను !

ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం…  ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ  అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …

కేసులు తేలేదెన్నటికో ? విడుదల ఎప్పటికో ?

Govardhan Gande……………………………………….. సమిష్టి వ్యవస్థ లో….బాధ్యతలు/అధికారాల విభజన/పంపిణీ సమతుల్యoగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ వ్యవస్థ సక్రమంగా,సమర్థంగా పనిచేయగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ఏర్పాటు అనివార్యం. భారత రాజ్యాంగం ఈ విధానాన్నే నిర్దేశిస్తున్నది. అలా నిర్మించిన మూడు స్థంభాలు సరిగ్గా పని చేయగలిగితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది.  అలాంటి మూడు స్థంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థను బలహీన …

ఆ ఎర్ర బెండ ప్రత్యేకత ఏమిటో?

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన  మిశ్రీలాల్ రాజ్‌పుత్ అనే రైతు తన తోటలో ఎరుపు రంగులో ఉండే బెండ కాయలను పెంచుతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు. ఈ తరహా బెండ కాయల ధర కేజీ రూ. 800 కు విక్రయిస్తున్నారు. మామూలు బెండ కంటే రుచిగా ఉంటాయి. శరీరానికి మేలు …

పంజ్ షీర్ యోధులు పట్టు కోల్పోయారా ?

Did the Taliban gain the upper hand?…………………………….  పాకిస్థాన్ సహాయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్దమని  పంజ్ షీర్  నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ చెబుతోంది. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని  నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు కూడా …

తాలిబన్ vs ఐసిస్ !

Enmity………………………………………. తాలిబన్లకు పక్కలో బల్లెం లా మారింది ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్. ఇది మరో ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనికాదు. ఆఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్ ఏర్పడింది. ఐసిస్ 2016 లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేసిన వెంటనే ఆ …

భవానీపూర్ లో గెలుపు ఖాయమేనా ?

పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …

విజయమ్మ మీటింగ్ అజెండా ఏమిటి ?

విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ సమావేశానికి …

లక్ష ఏళ్ళనాటి ఆదిమానవుల అవశేషాలు !

లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్‌ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి  కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు  పుర్రె ముక్కలు.. విరిగిన …

హిట్ ఫార్ములాతో.. రేసులో మాయావతి !

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా 2007 నాటి హిట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు.  బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి మద్దతు పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో బ్రాహ్మణులను సమైక్య పరిచేందుకు ప్రబుద్ధ సమ్మేళనాలను …
error: Content is protected !!