కేసీఆర్ జోస్యం ఫలించేనా ?

బీజేపీ పనైపోయిందని..  యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు  మరో …

ఎవరీ అలీనా కబేవా ?

Are they just rumors? ………………….. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్,జెలెన్ స్కీ ల వ్యక్తిగత వ్యవహారాలన్ని వెలుగు చూస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో ఇలాంటి కథనాలు బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్ స్నేహితురాలు ‘అలీనా కబేవా’ గురించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో కొచ్చింది.  ‘అలీనా కబేవా’ గురించి చెప్పుకోవాలంటే ఆమె రష్యన్ రాజకీయవేత్త, …

కదిలించే దృశ్యం !

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి ఇవాళ్టికి పదమూడురోజులు అయింది. అయినా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు దేశం వీడి వలస …

థ్రిల్లింగ్ జర్నీ !

నరేష్కుమార్ సూఫీ………………….  కొన్ని కథలుంటాయ్… పెద్దగా మెసేజ్ ఉండదు, మరీ అద్బుతమైన భాష కూడా ఉండదు. రైటర్ Bathula prasadarao  తనలోని అద్భుతమైన ఫిలాసఫీని మనమీద రుద్దే ప్రయత్నం కూడా చెయ్యడు.. అన్నిటికన్నా ముఖ్యంగా “సామాజిక ప్రయోజనమ్” అనే మహత్తర కార్యాన్ని తలకెత్తుకోడు.. అయితే…! మరా కథలో ఏముంటుంది? కేవలం మనల్ని మనంగా చూసుకోదగ్గ వో …

భార్య.. భర్త మధ్యలో ఉక్రెయిన్!!

ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా “ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది….⁉️⁉️⁉️ చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో” అన్నాడు మొగుడు పెళ్లాంతో. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ… అప్పటికే పడుకున్న …

నెహ్రు ఇష్టపడిన కార్టూనిస్ట్ ఈయనే (2)

Mohan Artist……………………………………..  అపుడు శాంతారాం ‘దో ఆంఖే బారాహాత్’ అనే సినిమా తీసేవాడు. తరువాత రాజ్ కపూర్ సినిమా జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై వచ్చేది. దొంగతనాలు, చెడ్డపనులు మానేసి బుద్ధిగా మన పోలీసులకి లొంగిపోయి, క్యాబేజీ, క్యారెట్లు పండించి దేశానికి మేలు చేయండని అవి సందేశం ఇచ్చేవి. అలా జనాన్ని వొప్పించే …

నెహ్రు ఇష్టపడిన కార్టూనిస్ట్ ఈయనే!

Taadi Prakash………………………………………..  Don’t spare me Shankar : Nehru————— ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక …

ఇన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారా ?

ఇండియాలో 1950 తర్వాత ఇప్పటివరకు ఎన్నోసార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2021 నాటి అధికారిక సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు 132 సార్లు ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ , ఛతీస్ ఘడ్ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో చూశాయి. ఉత్తరప్రదేశ్ …

ఆయుధాలు అందకుండా చేయడమే పుతిన్ టార్గెట్ !

ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు.  ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు.  “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది …
error: Content is protected !!