అధ్యక్షా .. ఇపుడు ఏమి చేయవలె ?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ అధిష్టానం లోపాలను, బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు. వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతున్నా అధిష్టానం లో చలనం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే …

ఈ కాకినాడ శంకర్ కథే వేరు!

Subbu Rv ……………………………………..  Inspiration ……………………………………. భాగ్యనగరంలో బ్రతుకు బాగుంటుందనే ఆశతో ఎక్కడెక్కడి నుండో చేరిన బాటసారుల ఎందరో. ఒక్కోరిదీ ఒక్కో కథ.. ఎవరు ఎక్కడినుండి వచ్చినా చక్కగా చేరదీస్తుంది ఈనగరం. స్వాగతం తప్ప తిరస్కరణ ఎరుగని నగరమిది.. మనలేక, మనసు చంపుకోలేక వచ్చినోళ్ళ బ్రతుకు కథలతో ఎప్పుడూ పరిగెడుతుండే హైదరాబాద్ లో గల్లీ గల్లీకో …

ఫ్రంట్ ప్రతిపాదన అటక ఎక్కినట్టేనా ?

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రతిపాదనలు తాత్కాలికం గా అటక ఎక్కినట్టే అనుకోవచ్చు. బీజేపీ పని అయిపోతుందని విపక్ష నేతలు వేసిన అంచనాలన్నీ ఫలించలేదు. అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ గత కొన్నాళ్లుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లపై  దృష్టి సారించారు. యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి …

చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. కొన్నిచోట్ల లాక్ డౌన్ !

చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్‌ విజృంభిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 1300 లకు పైగా కేసులు నమోదయ్యాయని అధికార వర్గాల సమాచారం . చైనా ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో లాక్ డౌన్ కూడా విధించారు. వైరస్‌ ఉద్ధృతి ఈ నగరంలో ఎక్కువగా ఉందని అంటున్నారు. 90లక్షల జనాభా …

బెంబేలెత్తిస్తున్న ఆయిల్ ధరలు !

ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు ప్రభావం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా పై పడుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి చుక్కలను తాకుతున్నాయి. ఈ పెరుగుదల ప్రభావం ఇతర రంగాలపై పడితే బతుకు భారం అవుతుందని సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.  శ్రీలంకలోని  లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ …

పాపం పుష్కర్ సింగ్ ! సెంటిమెంట్ నిజమైంది!!

Losing trend……………………………. ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్ సీఎంలు గెలవరనే మాట మరోమారు నిజమైంది. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ 47 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని సాధించిన మొదటి పార్టీ గా చరిత్ర సృష్టించింది.  అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖటిమా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర …

ఆ రెండు రాష్ట్రాల్లో ఫిరాయింపులు తప్పవా ?

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల మాత్రమే తన సత్తా చాటుకుని విపక్షాలను చావు దెబ్బతీసింది. ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ విషయానికొస్తే … అక్కడి ఓట్లర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 44 …

యోగికి కలిసొచ్చిన అంశాలేమిటో ?

సీట్లు కొన్ని తగ్గినా యూపీ లో బీజేపీ విజయఢంకా మోగించింది. 36 ఏళ్ల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ కొత్త రికార్డ్ సృష్టించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు పరిగణించాయి. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. ప్రధాని …

వార్ హీరో .. జీరో అయ్యారా ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని ప్రకటించి రష్యా డిమాండ్ కు తల ఒగ్గి ..చేతులెత్తేశారు. వార్ హీరోగా గుర్తింపు పొంది ఇపుడు జీరో గా మిగిలిపోయారా ?  కొద్ది రోజుల క్రితం, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉందని జెలెన్స్కీ ప్రకటించాడు. తుది శ్వాస వరకు …
error: Content is protected !!