జగన్నాధుని రత్నభాండాగారం మిస్టరీ ఏమిటి ?

The Mystery Behind the Treasure ........................................ పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరవాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఈ భాండాగారంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నఅంశంపై …

ఉత్తేజ భరితం నాటి పోరాటం !

Exciting struggle of the day!……………………………………. ఎందరో యోధుల త్యాగఫలం ఈ నాటి మన స్వేచ్ఛ. 1498 నుంచి 1947 వరకు.. 449 ఏళ్ళు మనమంతా విదేశీ పాలకుల పడగ నీడలో గడిపాము.ఇవన్నీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు. పోర్చుగీసులు, డచ్చులు, డేన్స్‌, బ్రిటిషర్లు , ఫ్రెంచ్‌ పాలకులు వరసపెట్టి మన దేశాన్ని ఏలారు. కోటానుకోట్ల భారతీయ …

లేటు వయసులో విడాకులు !

మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌ 91 ఏళ్ళ వయసులో  నాలుగో భార్య జెర్రీ హాల్‌(66) నుంచి విడాకులు తీసుకున్నారు. జూన్ లోనే  ఈ జంట విడాకులకు సిద్ధమైనారు. వివాహం చేసుకున్న ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మర్డోక్ న్యాయవాది జూడీ పోలర్ మీడియాకు వివరించారు. మార్చి 2016లో లండన్‌లో నటి …

పొగడరా తల్లి భారతిని !

Be proud to be an Indian.  ……………………………………………………………… ఏ దేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు ఓ మహాకవి. వజ్రోత్సవ స్వరాజ్య సంబరాల సందర్బంగా మరోసారి మన దేశ ఖ్యాతిని మననం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వైదిక కాలం నాటి నుండి ఈ నేల భిన్న సంస్కృతులకు ఆచార …

ఎన్నికల్లో గెలవకుండానే 8 సార్లు సీఎం !

జేడీ (యు) నాయకుడు నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకుండానే  8 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు.  వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు. నలభై ఏళ్ళక్రితం  నలందా …

తొలగిస్తారేమోనన్న భయం తోనే తెగతెంపులు ?

Changing equations……………………………………………. బీహార్ సీఎం జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయే కూటమితో  తెగతెంపులు చేసుకున్నారు. కుల గణన, జనాభా నియంత్రణ,  అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ వంటి వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ జేడీ(యు) ల  మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి మిత్రపక్షమైన బీజేపీతో నితీష్ సంబంధాలు తెంచుకున్నారు. రాజీనామా …

రేప్ కేసులో 27 ఏళ్ల తర్వాత న్యాయం !

12 ఏళ్ల వయసులో ఆమెపై ఇద్దరు ముష్కరులు అత్యాచారం చేశారు.పేదరికం కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు నోరు విప్పలేకపోయారు. పోలీసులకు విషయం చెబితే పరువు పోతుందని.. మరేదైనా ఘోరం జరుగుతుందని భయపడి మౌనంగా ఉన్నారు.  బాధితురాలు గర్భవతి అయింది. గుట్టు చప్పుడుగా కాన్పు చేయించారు. పుట్టిన మగబిడ్డను వేరే వాళ్లకు ఇచ్చి రాంపూర్ వెళ్లిపోయారు. యూపీ …

తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ!

ఆ విషయం భర్త గోపాల్‌ వర్మకి చెబుదామనుకుంది షర్మిల. అయితే, విషయం నిర్ధారించుకోకుండా ముందుగా  చెప్పి అతడిని అనవసరంగా భయపెట్టడం ఎందుకని ఊరుకుంది. వర్మ ఉద్యోగరీత్యా బోపాల్‌లో వుంటున్నాడు. ఏడాది కిందట అతడికి ముంబయి నుండి అక్కడకు ట్రాన్స్‌ఫరయ్యింది. అలా ట్రాన్స్‌ఫర్‌ అయినచోటకల్లా ఫ్యామిలీని మారుస్తూపోతే పిల్లాడి చదువు దెబ్బతింటుందని షర్మిల పోరుపెడితే తనవాళ్లను ముంబయిలోనే …

ఆ మిస్టీరియస్ హోల్ కథేమిటో ?

ఈ ఫొటోలో కనిపించే గొయ్యి ని చూస్తుంటే ఎవరో నీట్ గా తవ్వినట్టు కనబడుతోంది కదా .. కానీ ఎవరూ తవ్వకుండానే అకస్మాత్తుగా రాత్రికి రాత్రే  ఈ గొయ్యి ఏర్పడిందట. ఈ చిత్రమేమిటో అర్ధం కాక అక్కడి ప్రభుత్వం ఒక కమిటీ ని వేసి కూపీ లాగమని ఆదేశించింది. ఈ చిత్రం ‘చిలీ’ లో జరిగింది. …
error: Content is protected !!