An ideal village………………………………………………… మాధపర్….. ఇదొక గ్రామం పేరు … గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. ఈ మాధపర్ గ్రామంలో 7600 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వారి డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. …
July 8, 2022
Hunting for diamonds……………………………………………………………. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరికిన అనేక ఘటనలు ఇప్పటికే మనం విన్నాం. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడెక్కడి వజ్రాల వ్యాపారులు ఈ జిల్లాలపై దృష్టి పెడతారు.ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి …
July 7, 2022
Taadi Prakash ……………………………….. పతంజలి కాల్జేతుల్లేని సాహిత్యం చదివి ‘ నాన్ వెజ్ కథల’ గురించి నాలుగైదు ఉదాహరణలన్నా చెబుతారనుకున్నా. కనీసం నామిని సుబ్రమణ్యం నాయుణ్ణి అయినా గుర్తు చేస్తారనుకున్నా. అలా జరగలేదు మరి. పతంజలి గారిలాగే తెలుగు సాహిత్యంలో నామిని కూడా ఒకే ఒక్కడు. 1985 లో హైదరాబాద్ ఉదయం దినపత్రికలో నామిని పనిచేస్తున్నపుడు …
July 3, 2022
Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …
July 3, 2022
A boost to the economy.............................. వజ్రాలు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలలో 75% కంటే ఎక్కువగా విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది, ఈ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో …
July 2, 2022
Unmanned aerial vehicle…………………………………… మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను కర్ణాటక లోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. మానవ రహిత గగనతల వాహనానికి ప్రోగ్రాం సెట్ చేసి వదిలితే …
July 1, 2022
New experiment…………………………………….. రోదసిలో చైనా సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 2028కల్లా ఈ పాజెక్టు ను సిద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని దేశాలు ఇదే ప్రయత్నం లో ఉన్నప్పటికీ .. వాటి కంటే ముందుగా చైనా రోదసి రంగంలో దూసుకెళ్తున్నది. Xidian విశ్వవిద్యాలయానికి చెందిన డువాన్ బావోయన్ నేతృత్వంలోని …
June 29, 2022
Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …
June 26, 2022
Maha Political Crisis……………………… శివసేన పార్టీ మొత్తాన్ని ఏక్ నాథ్ షిండే తన గుప్పెట్లోకి లాగేసుకునే సూచనలు కనబడుతున్నాయి. పార్టీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ కి మద్దతు పలుకుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి కార్పొరేటర్లను కూడా వదలడం లేదని అంటున్నారు. నిజంగా అదే జరిగితే … అది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ …
June 25, 2022
error: Content is protected !!