Bharadwaja Rangavajhala ……………… ఎన్టీఆర్ తెలుగువారి దురదృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అతను అద్భుతమైన విలను. అతనిలో విలనీ అద్భుతంగా పలుకుతుంది. కావాలంటే ఎవరేనా సరే ‘భలే తమ్ముడు’ యుట్యూబులో చూడండి. అందులో తల్లి జైల్లో ఉన్న కొడుకును పలకరించడానికి వచ్చిన సన్నివేశంలోనూ , కె.ఆర్ .విజయ రామ్ ను శ్యామ్ అనుకుని …
July 5, 2024
Satire on Ntr…………. దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు. …
July 4, 2024
Shyam Mohan ………………….. ‘‘ ఒకప్పుడు కర్మవరం ను వెంకటరాయుడు అనే యువరాజు పాలిస్తున్నాడు. అతను ఇతర రాజుల లాగా కాకుండా కాస్త చదువు, సంస్కారంతో పేదల కష్టాల పట్ల అవగాహన ఉన్న చురుకైన వాడు. తన రాజ్యంలో ఎవరూ ఆకలితో బాధలు పడకూడదని, ఎవరికి ఎలాంటి చిన్న సమస్య కూడా ఉండకూడదని తపించేవాడు. ప్రజలు …
July 4, 2024
Women leaders trapped in scams………………….. స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలై … చరిత్రకెక్కిన మహిళా నేతల్లో నాడు కనిమొళి ..నేడు కవిత మనకు ప్రముఖంగా కనిపిస్తారు. తమాషా ఏమిటంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన నేతల కుమార్తెలు కావడం విశేషం. తరచి చూస్తే ఈ ఇరువురి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. కనిమొళి డీఎంకే …
July 4, 2024
Bharadwaja Rangavajhala ………… No one else will be born like him సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ … బైటకి ఇంకోటీ రకం కాదు.తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.ఆయనతో ఏం చెప్పాలన్నా …చాలా …
July 3, 2024
Those two won the election while in prison…………… 2024 లోకసభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తులు ఇద్దరున్నారు. వీరిలో ఖలిస్తాన్ మద్దతుదారుడు ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్ ఒకరు .. కాగా మరొకరు అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజినీర్ రషీద్.. వీరిద్దరూ వేర్వేరు …
July 1, 2024
Has the worship of Lajja Gauri decreased? ……………………. ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత… లజ్జ గౌరి ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవత విగ్రహం కర్నాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో, పురావస్తు శాఖ మ్యూజియంలో కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా …
July 1, 2024
Rare library …………………………… ఈ సారస్వత నిలయం వయసు 107 ఏళ్ళు. ‘ వేటపాలెం’ లో ఉన్న ఈ గ్రంధాలయం ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం నుంచి బాపట్ల జిల్లా లోకి వచ్చింది. ఈ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ …
July 1, 2024
Women are not interested in contesting elections…………………….. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో …
June 29, 2024
error: Content is protected !!