కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పేద పిల్లలకు పాత మొబైల్ ఫోన్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి !

సాదిక్ “తోపుడు బండి” కి పుస్తకాలకు బదులు స్మార్ట్ సెల్ ఫోన్ లు కావాలి. తోపుడు బండి “పల్లెలు-పిల్లలు-మొబైల్స్ “నినాదంతో యజ్ఞం ప్రారంభించింది. మీరు ఒక చేయి వేయండి. దిక్కుమాలిన ఆన్ లైన్ క్లాసులు.పల్లెల్లో పిల్లలకు పిచ్చెక్కేలా ఉంది.వీళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవు.వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.అసలు ఇక్కడ నెట్వర్క్ ఉండదు.అయినా సరే టీచర్లు …

కరచాలనాలే కరువాయే !

మాయదారి కరోనా రావడంతో కరచాలనమ్ అనేది బూతుమాట అయిపోయి, మనిషిని మనిషి కరస్పర్శతో పలకరించుకోవడం రూపుమాసిపోయింది.నిజానికి కరచాలనమ్ అనేది పాశ్చాత్య వికృత సంప్రదాయం కాదు. రెండు చేతులు జోడించి నమస్కరించడమే భారతీయ సంప్రదాయం కాదు. అన్నట్టు.. కరచాలనమ్ పేరిట తెలుగులో ఒక కవితా సంపుటి కూడా వుంది. ఎవరు రాశారో గుర్తులేదు. అలాగే స్పర్శ పేరిట …

ఈ చేదు మాత్ర మ‌న‌కెందుకు .. వ‌ద్దు?

జేపీ మాట్లాడిన వార్త‌లేవైనా పేప‌ర్ల‌లో క‌నిపించినా, ఆయ‌న టీవీల్లో క‌నిపించినా చాలామంది … ఈయ‌న ఇన్నాళ్లూ ఏమైపోయాడు, స‌డెన్‌గా మాట్లాడుతున్నాడేమిటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయ‌న మాట్లాడ‌డం, ప‌లు విష‌యాల్లో త‌న అభిప్రాయాలు చెప్ప‌డం, ప‌రిష్కారాలు సూచించ‌డం ఎక్క‌డా ఆప‌లేదు. జ‌న‌జీవితానికి సంబంధించి ఆయ‌న చేసే ప‌ని కూడా ఎక్క‌డా ఆగ‌లేదు. కానీ, దుర‌దృష్టమేమిటంటే … …

జగన్ ఫిర్యాదుపై సుప్రీం ఏం చేస్తుందో ?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు.  హైకోర్టు న్యాయమూర్తులపై  సుప్రీం కోర్టు న్యాయమూర్తి  ఎన్వీ రమణపై నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ రాసారు. ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలతో  ఒక సీఎం లేఖ రాయడం ఇదే ప్రధమం. లేఖలో జగన్ జస్టిస్ రమణ నే టార్గెట్ చేశారు. ఆయనపై అభియోగాలు మోపారు. హైకోర్టు న్యాయమూర్తులను ఆయన ప్రభావితం చేస్తున్నారని …

ఎవరీ మోదుకూరి జాన్సన్ ?

చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట, సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు….కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ …

చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !

చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి.  వాస్తవాధీన రేఖ వద్ద  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో  శత్రుదేశాల …

చురకలేయడం ఈజీ..ఉరకలేస్తూ వార్తలు చదవడమే.,

ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని …

కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Bharadwaja Rangavajhala ………………………………………  “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …

మోడీ క్యాబినెట్ లో చేరికపై జగన్ నిర్ణయం ఏమిటో ?

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో  వైసీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ కి మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ నిజంగా బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే  ఏపీ సీఎం జగన్ అంగీకరిస్తారా ? …
error: Content is protected !!