కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Enmity………………………………………. తాలిబన్లకు పక్కలో బల్లెం లా మారింది ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్. ఇది మరో ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనికాదు. ఆఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్ ఏర్పడింది. ఐసిస్ 2016 లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేసిన వెంటనే ఆ …
పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …
విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సమావేశానికి …
లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు పుర్రె ముక్కలు.. విరిగిన …
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా 2007 నాటి హిట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి మద్దతు పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో బ్రాహ్మణులను సమైక్య పరిచేందుకు ప్రబుద్ధ సమ్మేళనాలను …
Govardhan Gande………………………………………….. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గాన్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సరైన ముందస్తు వ్యూహం లేకుండా సైనికులను, అఫ్గాన్ ప్రజలను హడావుడిగా తరలించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్ దేశం నుంచి సైనిక ఉపసంహరణకు తాలిబన్లతో లోప భూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నది డొనాల్డ్ ట్రంపే అయినప్పటికీ … ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి …
ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు. మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన బృహస్పతి …
Govardhan Gande ………………………. Is the election not for the people?…………………….. ఎన్నికలు జనం కోసం కాదా? నాయకుల పదవుల కోసమా? తెలంగాణలో కొద్ది రోజులుగా కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న సంవాదం చూస్తుంటే ఈ ప్రశ్న తప్పక తలెత్తుంది. ఒకాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటారు. ఇంకొకాయన ఎంపీ పదవికి రాజీనామా చేయమంటారు. …
ఈస్టిండియా కంపెనీ ని ‘ద కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్టిండీస్’ అన్న పేరుతో 1600లో బ్రిటిష్ పాలకులే స్థాపించారు. భారతదేశంలోకి ఈ కంపెనీ వ్యాపార నిమిత్తం వచ్చి క్రమేణా దేశాన్నే ఏలింది. అప్పట్లో క్వీన్ ఎలిజబెత్ 1 బ్రిటన్ రాణిగా ఉండేవారు. ఈస్టిండియా కంపెనీకి ఆసియాలో స్వేచ్ఛగా …
error: Content is protected !!