కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
AG Datta………………………………. రామకృష్ణ పరమహంసకి సంతానం ఉండి ఉంటే, మనమో కొత్త ప్రవర చెప్పుకోవాల్సి వచ్చేదని ఓ మిత్రుడు సరదాగా వ్యాఖ్యానించారు. రామకృష్ణుడికి సంతానం ఎందుకు లేదు? ఉంది. అయితే ఆ ప్రవర సంప్రదాయంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండదు. అది విప్లవకరమైన ప్రవర! ఆ ప్రవర చెబుతుంటే యుగయుగాల, తరతరాల చెత్తాచెదారం ఎగిరి పడుతోంటుంది. చారిత్రిక …
Dr.Yanamadala Murali Krishna ………………………. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని అత్యంత సూక్ష్మక్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడి శక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురైంది. వైద్య ప్రపంచం వేగంగా కదిలి, …
Dr.Yanamadala Murali Krishna……………………………… కొరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్ జబ్బులో… హాస్పిటల్ మరణాలలో ముగ్గురిలో ఒకరు రక్తం గడ్డ కట్టడం మూలంగానే చనిపోతున్నట్లుగా 2020 కొరోనా మొదటి వేవ్ లోనే గుర్తించారు. కోవిడ్ జబ్బులో శరీరమంతా విస్తృతమైన ఇన్ ఫ్లమేషన్ మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ ప్రేరేపితం కావడాన్ని వైద్యశాస్త్రం గుర్తించింది. అయితే రక్తం …
కోవిడ్19… లాక్ డౌన్ కారణంగా పట్టణ వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కూడా మనుగడ సాగించడం కష్టమైపోయింది. వ్యవసాయ పనులు దెబ్బతిన్నాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. చిన్న,సన్నకారు రైతులు తమ కున్న కొద్దీ పాటి పొలాల్లో చేసే సాగు ద్వారా వచ్చే …
యాంటీ బీజేపీ భావజాలంతో పదునైన విమర్శలు చేసే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కి కీలక పదవి ఇచ్చి, ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో మూడో ఫ్రంట్ పై చర్చలకు కూడా …
సమతా మూర్తి రామానుజ స్వామిని కమర్షియల్ పరిథిలోకి తీసుకెళుతున్నారు. ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా టిక్కెట్ కొనాల్సిందే. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కమర్షియల్ గా మారుతుందనే మాట చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అదే ఇపుడు నిజమైంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం లో 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 …
Rise vs Rule ………………………………… హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ …
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్ ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …
error: Content is protected !!