అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఈ తేయాకు కిలోధర రూపాయి తక్కువ.. లక్ష మాత్రమే.!

Costly tea ………………………… అస్సాం టీ పౌడర్ కి ప్రపంచ వ్యాప్తంగా అమితమైన డిమాండ్ ఉంది. ఈ ఏడాది మనోహరి బ్రాండ్ కిలో తేయాకు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. డిబ్రూఘ‌ర్ జిల్లాకు చెందిన “మ‌నోహ‌రి గోల్డ్ టీ” ఉత్పత్తి చేసిన తేయాకు కు కిలో రూ.99,999 ధర పలికింది. గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో …

ఖరీదైన స్నేహాలు .. జాక్వెలిన్ vs సుకేష్ !!

రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం  పెంచుకున్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈడీ విచారణలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కార్యాలయం పేరు చెప్పి సుకేశ్‌.. తనతో స్నేహం పెంచుకున్నాడని జాక్వెలిన్‌ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తాను …

మీడియా మాయాజాలం పై సెటైర్ !

Ramana Kontikarla……………………………….. Special Correspondents… ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియని దాన్ని ఊహించేసి రిపోర్ట్ చేయడం .. అదే ఫేక్ రిపోర్టింగ్. ఇలాంటి వార్తా కథనాలు ఎన్నో చదివి ఉంటాం .. విని ఉంటాం.  ఇదేదో ఒక్క తెలుగు మీడియాకే పరిమితమైంది కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నదే. ఏ …

వెలుగులు తెచ్చిన టీచర్ !

Ramana Kontikarla …………………………..  Inspiration………………………………………………. టీచర్ అంటే కేవలం బడిలో పాఠాలు చెప్పేవాడే కాదు. బాధ్యతగా భావించి సమాజాన్ని చైతన్యవంతం చేసే వాడు కూడా. అలాగే సమాజానికి అవసరమైన వాటిని గుర్తించి సమకూర్చేవాడు. సామాజిక అవసరాలు తీర్చడం బాధ్యతగా ఫీలైతే ఎవరైనా ఏదైనా సాధించగలరు.అలాంటి టీచరే జాన్ ఖంగ్యూ. అది భారత సరిహద్దు గ్రామం. మయన్మార్ …

బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా…  నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …

ప్రమాదాల్లో నేలకొరిగిన ఎందరో ఆర్మీ ప్రముఖులు !

Lost their lives………………………………………..  చాపర్స్ కి అడుగడుగునా గండాలు ఎదురవుతుంటాయి. హెలికాఫ్టర్లకు ప్రధాన శత్రువు వాతావరణమే. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం తరచు మారిపోతుంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.  ప్రమాదాల కారణంగా భారత్‌ డిఫెన్స్ సర్వీసెస్‌  ఉన్నతాధికారులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఊహించని ఈ ప్రమాదాలు.. మరణాలు విచారకరం. జనరల్ బిపిన్ రావత్ వంటి ఉన్నత స్థాయి అధికారి …

జీవితానికి సరిపడా కేసులు !

If they do not like ………………………………  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 76 ఏళ్ల అంగ్ సాన్ సూకీ పై 102 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న11 అభియోగాలు నమోదు అయ్యాయి. ఇటీవల మయన్మార్ రాజధానిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆంగ్ సాన్ సూకీ కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లంఘించారన్నఅభియోగాన్ని పరిశీలించి దోషిగా …

ఈ కంపెనీ షేర్లను అమ్ముకోవచ్చు !

The work pattern is sluggish…………………………… భారత్ ఫోర్జ్ కంపెనీ పనితీరు ప్రస్తుతం కొంచెం మందకొడిగా సాగుతోంది. సంస్థ ఆటోమోటివ్‌, పవర్, ఆయిల్, గ్యాస్, కన్‌స్ట్రక్షన్, మైనింగ్, లోకోమోటివ్, మెరైన్,ఏరోస్పేస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పూణే లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బహుళజాతి సంస్థషేర్లు జూన్ 9 న రూ. 756 వద్ద …

ఆర్మీ హెలికాప్టర్లే ఎందుకు క్రాష్ అవుతున్నాయి ?

Crash .. Crash……………………………….. ఫలానా చోట ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిందనో  .. శిక్షణ ఛాపర్ పేలి పోయిందనో ..తరచుగా మనం వార్తల్లో చూస్తుంటాం… వింటుంటాం. కారణాలు ఏమైనా ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అందులో ఆర్మీ కి చెందిన విమాన ప్రమాదాల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఒక సారి చరిత్రను పరిశీలించి చూస్తే … ఈ ప్రమాదాల సంఖ్య …
error: Content is protected !!