అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ అఘోరాలు ?

Lifestyle of Agoras ……………………. అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.వీరంతా శివ భక్తులు.శివ సాధువుల్లో వీరు ప్రత్యేక వర్గం అని చెప్పుకోవచ్చు.మనిషి ఆత్మను శివుడిగా నమ్ముతారు.అఘోరా అంటే ‘భయం లేని వాడు’ అంటారు. చూసే వారికి మాత్రం భయం కలుగుతుంది. వీరి వ్యవహార శైలి మామూలు ప్రపంచానికి అర్ధం కానిది.వీరినే అఘోరీ,అఘోరీ బాబా అని …

సినిమాలు హింసను ప్రేరేపిస్తున్నాయా?

Paresh Turlapati……………. Are People Spoiled By Watching Movies? ————— సినిమాలు చూసి జనాలు చెడిపోతారా? సోషల్ మీడియాలో తరుచూ కనిపించే ప్రశ్న ఇది.ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని సమాధానం చెప్పలేము…అలాగే కాదూ అని కూడా సమాధానం చెప్పలేము. అయితే అంతో ఇంతో ప్రభావం మాత్రం ఉంటుందని నాకనిపిస్తుంది.. ముఖ్యంగా క్రై*మ్ సినిమాలు.. …

ఆ రెండు చోట్ల ‘సహస్ర’ లింగాల మిస్టరీ ఏమిటో ?

Still it is a Mystery……………………. ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి.అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే ‘సహస్ర లింగ తీర్థం’ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి …

ఈ క్రియేటివ్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా ?

Bharadwaja Rangavajhala  ……   డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి …

ఇలా కనిపించి — అలా మాయమయ్యే సముద్రం !

The Vanishing Sea …………………. అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది. మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే …

అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు !!

Ch.Siva Ramprasad  …………………….. గ్రాంథికభాషలో ఇరుక్కుపోయిన తెలుగు పలుకును ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, దాని అందాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. వ్యావహారిక భాషోద్యమ కర్త, బహుభాషా శాస్త్రవేత్త, సవరభాషా (శబరభాషా) పితామహుడు గిడుగు. ఆయన పుణ్యమా అని కొద్దిమందికే పరిమితమైన చదువు వ్యవహార భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. జనవరి …

నాగసాధువులుగా మారుతున్న హిజ్రాలు !!

Why are Hijras joining Nagasadhus? నాగ సాధువుల సమూహాల్లోకి హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ కూడా చేరుతున్నారు. నాగ సాధువుల జీవన శైలి పట్ల ఆకర్షితులై హిజ్రాలు కూడా దీక్షలు చేపట్టి సాధువులుగా మారుతున్నారు, వీరంతా  ప్రత్యేకంగా ఒక అకడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ సామాజిక బహిష్కరణ, వేధింపుల …

ఎందుకామె ‘వర్మ’ చెంప చెళ్లుమనిపించింది ?

That is Varma …………….. అవి “క్షణం క్షణం” సినిమా తీస్తున్న రోజులు . దర్శకుడు రామగోపాల వర్మ మంచి ఊపులో ఉన్న టైమ్ అది.వర్మకు ఆ సినిమా పనిమీదే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన పని పడింది. వర్మకు చాలా సన్నిహితురాలైన ఒకామె ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని అడిగింది. “ఎందుకు” అన్నాడు వర్మ.”రేపు …

సీక్వెల్ కాదు ..కానీ చూడొచ్చు !

Not a sequel movie…….. ‘మనీ మనీ’ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ క్రియేషన్స్ బ్యానర్ పై తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై హిట్ అయిన ‘మనీ’ సినిమాకి అది సీక్వెల్. ‘మనీ మనీ’ సినిమా ను కృష్ణవంశీ డైరెక్ట్ చేసినప్పటికీ తన పేరు వద్దనడంతో టైటిల్స్ …
error: Content is protected !!