Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …
A singer who served the Lord …………………… సంగీత ప్రియులలో గరిమెళ్ళ గానం వినని వారు ఉండరు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఖ్యాతి గాంచిన గరిమెళ్ల ఆరువందల కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 6వేలకు పైగానే ఆయన కచేరీలు చేశారు. గరిమెళ్ళకు బాగా గుర్తింపు తెచ్చిన కీర్తనలలో ‘వినరో …
Paresh Turlapati………………….. Officials.. correct the technical errors తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ..వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు. సైట్ ఓపెన్ చేసి స్పెషల్ …
విశాఖ రిషి కొండ బీచ్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 13 న ప్రారంభం కానుంది. అందం .. ఆధ్యాత్మికత కలబోత గా ఈ దేవాలయం పర్యాటకులను ఆకర్షించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ ఆలయ నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించింది. సుమారు 10 ఎకరాల …
హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెప్పిన విధంగా ఇవాళ టీటీడీ ప్రకటన చేసింది. పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధన చేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ …
ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ఎదురుచూసే వారు ఏమతం వారైనా సరే ఏదేశం వారైనా సరే తిరుమలగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, పొర్లుదండాలు పెట్టుకోవడానికి, గుండు గీసి తల నీలాలు ఇచ్చుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఉండకూడదు. ఏ డిక్లరేషన్ తోనూ పని లేదు. కాని హైందవేతరులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా …
error: Content is protected !!