ఎవరీ వీరాస్వామి? కాశీయాత్ర కథ ఏమిటి?
Travel literature ……………………. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ‘ఏనుగుల వీరాస్వామయ్య..కాశీ యాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య ఒకనాటి చెన్నపట్టణం (ఈనాటి చెన్నై) లో ఉన్న కోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేశారు. వీరాస్వామయ్య తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో దిట్ట.తొలుత ఆయన ట్రేడ్ బోర్డు లో వాలంటీర్ గా పనిచేశారు. తర్వాత …