తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …
బీజేపీ కి గుడ్ బై చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తిరుపతి పార్లమెంట్ బరిలోకి పార్టీ అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతల వైఖరి పట్ల పవన్ విసిగిపోయారని అంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇవే …
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఎపుడు జరిగేది అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగవచ్చుఅంటున్నారు.ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ …
error: Content is protected !!