ఫ్రంట్ ప్రతిపాదన అటక ఎక్కినట్టేనా ?
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రతిపాదనలు తాత్కాలికం గా అటక ఎక్కినట్టే అనుకోవచ్చు. బీజేపీ పని అయిపోతుందని విపక్ష నేతలు వేసిన అంచనాలన్నీ ఫలించలేదు. అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ గత కొన్నాళ్లుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి …