జైష్-ఎ-మొహమ్మద్ నేతకు గట్టి షాక్ !!

Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …

ఎక్కడిదీ లష్కరే తోయిబా ? దాని మూలాలు ఎక్కడ ?

History of Lashkar-e-Taiba ……………… లష్కరే తోయిబా..  ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది. 1980 దశకం చివరలో పాకిస్తాన్‌లో సున్నీ ఇస్లాంలోని వహాబీ శాఖచే ప్రభావితమైన ఇస్లామిక్ సంస్థ. మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్  ఉగ్రవాద విభాగంగా ప్రారంభమైంది. జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతం చేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం …
error: Content is protected !!