చంద్రుని మీద నుంచి చూస్తే తెలుస్తుంది! భూమ్మీద మనమెంత ఇరుకుగా జీవిస్తున్నామో !!

సురేశ్ వెలుగూరి………….. (న‌ల్ల‌మ‌ల వాలిమామ ప్ర‌పంచం సిరీస్ ర‌చ‌యిత) పై మాటలన్నది ఒక సాధారణ వ్యక్తి కాదు. రోదసిలో మూడుసార్లు ప్రయాణించిన నాసా సైంటిస్టు, భారతీయ సంతతి మహిళ సునీతా విలియమ్స్. ఆమధ్య తిరువనంతపురాన్ని సందర్శించిన సునీత మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకున్నారు. మనం జీవిస్తున్న భూమి గొప్పతనాన్ని మనం సక్రమంగా గుర్తించటం లేదని, …
error: Content is protected !!