ఆ ముగ్గురి పోరాట ఫలితమే..సమాచార హక్కు !!
Madabhushi Sridhar……………………………. ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో చాలా మందికి తెలియదు. ఈ ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS. తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి …