ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే …

Bharadwaja Rangavajhala………….. ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా …ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని ‘పెద్ద మనుషులు’కు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే …

నామిని…మిట్టూరోడ్ని మర్చిపోయినట్టున్నారు.

Taadi Prakash ……………………………….. పతంజలి కాల్జేతుల్లేని సాహిత్యం చదివి ‘ నాన్ వెజ్ కథల’ గురించి నాలుగైదు ఉదాహరణలన్నా చెబుతారనుకున్నా. కనీసం నామిని సుబ్రమణ్యం నాయుణ్ణి అయినా గుర్తు చేస్తారనుకున్నా. అలా జరగలేదు మరి. పతంజలి గారిలాగే తెలుగు సాహిత్యంలో నామిని కూడా ఒకే ఒక్కడు. 1985 లో హైదరాబాద్ ఉదయం దినపత్రికలో నామిని పనిచేస్తున్నపుడు …
error: Content is protected !!