రోదసీ యాత్రకు వెళుతున్న మరో భారతీయుడు !!
India will get special recognition in the field of space……………… ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న రెండవ భారతీయుడిగా ‘శుభాంశు శుక్లా’ చరిత్ర పుటల్లో నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూన్ 10 మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా …