ధనుష్కోడి కథేమిటి ??
The last village in South India …………………… ధనుష్కోడి దక్షిణ భారతదేశంలో చివరి గ్రామం ఇది. పెనుతుఫాను తో ధనుష్కోడి రూపురేఖలు మారిపోయాయి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం ధనుష్కోడి. 1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. అభివృద్ధి చెందుతున్న పట్టణమది …