రావణుడికి సీతపై మోహం కలిగేలా చేసిందెవరు ?

Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించినవారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” …

రామ కార్యదీక్ష అంటే అదేనా ?

Srinivasa Krishna Patil…………………………… శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి. ఆయన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా …

సీతాప‌హ‌ర‌ణం అను ఓ కిడ్నాప్ క‌థ!

Bharadwaja Rangavajhala………………..  రావ‌ణుడు : భ‌వ‌తీ భిక్షాందేహి సీత : వ‌చ్చే వ‌చ్చే రావ‌ణుడు: తొందరగా రావ‌మ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వ‌చ్చి క‌బ‌ళం తీసుకో నాయ‌నా.  రావ‌ణుడు ః ఇందాక అక్క‌డికే వ‌ద్దామ‌నుకున్నాన‌మ్మా .. అక్క‌డ ఐడియా నెట్ వ‌ర్కు లేదు … అందుకే ఇక్క‌డ నిల‌బ‌డ్డా …
error: Content is protected !!