సంక్షోభాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు !

Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను  ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …

‘మహా’ సర్కార్ ను షేక్ చేసిన ఏక్ నాథ్ షిండే !

Eknath shinde ……………………………………. ఏక్‌నాథ్ షిండే…. ఇపుడు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది  ఈయనే. మహారాష్ట్రలో  తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెర వెనుక బీజం వేసింది ఈ ఏక్‌నాథ్ షిండే నే. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని …
error: Content is protected !!