దండి యాత్రకు 96 ఏళ్ళు !!
Protest against British monopoly………………. మహాత్మా గాంధీ చేపట్టిన చారిత్రాత్మక దండి యాత్ర పూర్తయి ఇవాళ్టి కి 96 ఏళ్లు నిండాయి. ఈ యాత్ర 1930 మార్చి 12న ప్రారంభమై, 1930 ఏప్రిల్ 6న దండి తీరానికి చేరుకోవడంతో ముగిసింది. దండి యాత్ర లక్ష్యాలు… ఈ యాత్ర ప్రధానంగా బ్రిటిష్ ప్రభుత్వ అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా …
