ఉగ్రవాదులకు మతం లేదు!
భండారు శ్రీనివాసరావు……………………………………………… ఆరేళ్ల క్రితం ఒక బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తన కర్తవ్య పాలనలో మునిగి తేలింది. స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళలో ఏనాడు కనీ వినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఒక కేసుని తెల్లవారుఝాము వరకు …