సంక్షోభాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు !

Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను  ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …
error: Content is protected !!