ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

The family is not new to competing in two seats……………… ఇందిరా గాంధీ కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు …

అందుకే ఆమె బరిలోకి దిగలేదా ?

Everything is according to strategy……………………… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ  ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ  ఎన్నికల అరంగేట్రం ఆగిపోయింది. రాయబరేలీ నుంచి రాహులే నామినేషన్ వేశారు.  ప్రియాంక పోటీ చేసి గెలిస్తే .. వారసత్వం .. కుటుంబ రాజకీయాలు .. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంట్ లో ఉన్నారనే విమర్శలు బీజేపీ …

సేఫ్ సీట్ కోసం అన్వేషణ !!

Chance to contest from Telangana…………………………. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ  తెలంగాణా నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ స్థానాల్లో ఎక్కడనుంచి పోటీ చేసినా మంచి మెజారిటీ తో గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  రాహుల్ తెలంగాణ నుంచి పోటీ …

ఈ సారి పోటీ ఎక్కడి నుంచో ?

Did Rahul leave Amethi constituency?…………………………….. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో  సొంత నియోజకవర్గం అమేథీ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ముందు జాగ్రత్తగా కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసి అక్కడ రాహుల్ గాంధీ  విజయం సాధించారు. అమేధీలో గెలుపు పై …

ఇరవై రెండేళ్లు చక్రం తిప్పిన సోనియా !

New Record …………………………………………. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొత్త రికార్డ్ సృష్టించారు. పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరెవరూ సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి.. సోనియా 22 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరం ముందు  ఆ తర్వాత …

ఈ కొత్త స్నేహం ఎన్నాళ్ళు నిలుస్తుందో ?

The new friendship……………………………………………………….. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో  విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి గా  బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రేసులో  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో ఉండగా తాజాగా బీహార్ సీఎం  జేడియూ అధినేత నితీశ్ కుమార్ కూడా సై అంటున్నట్టు …

రాహుల్ యాత్ర కోసం 90 స్పెషల్ క్యారవాన్లు

The long journey has begun………………………………. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర  ఇవాళ  ప్రారంభమైంది.  ఈ యాత్రలో భాగంగా  రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ …

పాదయాత్ర రాహుల్ కి కలసి వచ్చేనా ?

Does the phase change?……………………………… కాంగ్రెస్ అగ్రనేత , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్‌ ఏడున  కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా  రాహుల్ గాంధీ ఈ సుదీర్ఘ పాద యాత్ర‌ చేస్తున్నారు. ఈ యాత్ర కన్యాకుమారిలో మొదలై కాశ్మీర్  వరకు సాగుతుంది. భార‌త్ జోడో పేరుతో రాహుల్  ఈ పాద‌యాత్ర చేస్తున్నారు. పన్నెండు …

మేధో మధనం మార్పులు తెచ్చేనా ?

2024 సార్వత్రిక ఎన్నికలే  లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పనితీరుపై పూర్తి …
error: Content is protected !!