ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా గోవర్ధన పీఠం !!

Govardhana Matham …………….. గోవర్ధన మఠం… 8వ శతాబ్దపు తత్వవేత్త,ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం, అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి , ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా అద్వైత వేదాంత తత్వశాస్త్రంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత శంకరాచార్యుల …

పూరీ,కాశీ, అయోధ్య సందర్శనకు స్పెషల్ ట్రైన్స్!

Special trains ……………………………. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది.. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న …
error: Content is protected !!