సంక్షోభాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు !

Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను  ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …

ఠాక్రే కి షాక్ .. రెబెల్ క్యాంప్ లోకి ఎంపీలు కూడా ?

Maha Political Crisis………………………    శివసేన పార్టీ మొత్తాన్ని ఏక్ నాథ్ షిండే తన గుప్పెట్లోకి లాగేసుకునే సూచనలు కనబడుతున్నాయి. పార్టీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ కి మద్దతు పలుకుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి కార్పొరేటర్లను కూడా వదలడం లేదని అంటున్నారు. నిజంగా అదే జరిగితే … అది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ …
error: Content is protected !!