ఉగ్రవాదుల అడ్డాగా ‘పీర్ పంజాల్’ పర్వతాలు !
The advancing army…………………………. జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కొకెర్నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. పీర్పంజాల్ పరిసరాల్లోని పూంచ్, రాజౌరీల్లో ఆ మధ్య కాలంలో ఉగ్రదాడులు బాగా జరిగాయి. పాక్ …