మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరకునో మీరెరుగుదురా?

సిమిలియనీర్ ‘ గా పేరు గాంచిన రావిశాస్త్రి అత్యంత ప్రమాదకరమైన రచయిత. యాతని యొక్క వ్యంగ రచనా వచన వైభవము ప్రభుత్వాలకు, పనికిమాలిన కొందరు రచయితలకు మరింత ప్రమాదకరము. రాజు మహిషి, ప్రేమ మనిషి, అంతేకాక దైవం సత్యం, న్యాయం ధర్మం అనే గొప్ప నవలలో మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరుకుతాయో బీభత్సంగా రాశారు. …
error: Content is protected !!