ఎవరీ జ్యోతి మల్హోత్రా ? ఏమిటి ఆమె కథ ?

Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …

నాడు కార్గిల్ ఆక్రమణకు పాక్ కుతంత్రాలు!!

 Kagil War …………………….. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ఎందుకో ద్వేషం  పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను  దెబ్బతీయాలని  కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ …

పాక్ ఆర్మీని బెంబేలెత్తించిన గూర్ఖా సైనికులు!!

సుదర్శన్ టి …………………….. సైన్యం ఎంత పెద్దదైనా శత్రువుతో సూటిగా ముఖాముఖి తలపడేది (infantry) పదాతి దళం సైనికులే. వీరికి వివిధ పరిస్థితులలో పోరాడే విధంగా శిక్షణ ఇస్తారు  ఈ పదాతి దళం బెటాలియన్లలో గూర్ఖా సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1971 యుద్ధంలో జరిగిన ఘటన ఇది…కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ హరోలీకర్ …

పాక్ కు చైనా ఆయుధ సహకారం !

Pak China Bhai Bhai………………. చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నవంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించాయి. ఈ  సందర్భంగానే పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్‌ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు …

దివాళా దిశగా పాకిస్తాన్ !

The looming crises……………………. పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది. దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో …

పంజ్ షీర్ యోధులు పట్టు కోల్పోయారా ?

Did the Taliban gain the upper hand?…………………………….  పాకిస్థాన్ సహాయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్దమని  పంజ్ షీర్  నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ చెబుతోంది. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని  నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు కూడా …
error: Content is protected !!