ఎమోషన్స్ నిల్ ..యాక్షన్ ఫుల్ !!

War Story ………………… “భుజ్ ” ది ప్రైడ్ ఆఫ్  ఇండియా …. టైటిల్ బాగుంది. కానీ సినిమా తెర కెక్కిన విధానం ఆసక్తికరం గా లేదు. సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. భుజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో భుజ్ చేరుకోవడానికి మార్గాలను దెబ్బతీస్తుంది. భుజ్ …

ద్రోహులు ఇంకెంతమందో ??

Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు.  ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …

పాక్ ‘ఉగ్రవాదులపై’ అంత సొమ్ము వెచ్చిస్తోందా ?

Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …

పాక్ లో ‘చైనా’ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కథేమిటి ?

China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …

కరాచీ పోర్ట్ పై విక్రాంత్ విరుచుకు పడిందా?

Target Karachi Port………………… కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  ఓడరేవుపై  క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా  ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది.  కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి …

జైష్-ఎ-మొహమ్మద్ నేతకు గట్టి షాక్ !!

Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …

పాక్ లో అంత పెద్ద సంఖ్యలో హిందువులున్నారా ?

Sai Vamshi ………………. కశ్మీర్‌లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ రెండు దేశాలూ గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారత్‌లో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాక్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్థాన్, భారత్‌ల మధ్య యుద్ధం తప్పదా ?అనే వార్తలు వెలువడుతున్న …

ఎక్కడిదీ లష్కరే తోయిబా ? దాని మూలాలు ఎక్కడ ?

History of Lashkar-e-Taiba ……………… లష్కరే తోయిబా..  ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది. 1980 దశకం చివరలో పాకిస్తాన్‌లో సున్నీ ఇస్లాంలోని వహాబీ శాఖచే ప్రభావితమైన ఇస్లామిక్ సంస్థ. మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్  ఉగ్రవాద విభాగంగా ప్రారంభమైంది. జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతం చేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం …

ఉగ్రవాదుల అడ్డాగా ‘పీర్ పంజాల్’ పర్వతాలు !

The advancing army…………………………. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. పీర్‌పంజాల్‌ పరిసరాల్లోని పూంచ్‌, రాజౌరీల్లో ఆ మధ్య కాలంలో ఉగ్రదాడులు బాగా జరిగాయి.  పాక్‌ …
error: Content is protected !!