ఎవరీ పద్మసంభవుడు ?

Different stories about Padma sambhava ………………………… బౌద్ధ గురువు అయిన ‘పద్మసంభవ’ గురించి పలు కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈయన 8 వ శతాబ్దం నాటి వాడు. టిబెట్ ప్రాంతంలో ‘పద్మసంభవ’ ను రెండో బుద్ధుడిగా భావిస్తారు. ఈయన టిబెట్ కు యుక్త వయసులో చేరుకున్నాడని,ఒరిస్సాలోని జిరంగా వద్ద  పుట్టి పెరిగాడని చరిత్రకారులు …

ఆ బౌద్ధమఠ నిర్మాణం ఇప్పటికి మిస్టరీయే!

The structure is still a mystery…..  పై ఫొటోలో కనిపించేది భూటాన్ లో ఉన్న ఒక బౌద్ధ మఠం.దీన్ని పారో తక్త్సంగ్ మఠం అంటారు. భూటాన్ లో సందర్శించదగిన ప్రదేశాల్లో ఇదొకటి. నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన బౌద్ధ మఠం వెనుక జానపద కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. బౌద్ధ గురువు ‘పద్మ సంభవుడు’మూడు …
error: Content is protected !!