రుషి కొండ బీచ్ లో వెంకన్నఆలయం!

విశాఖ రిషి కొండ బీచ్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 13 న ప్రారంభం కానుంది. అందం .. ఆధ్యాత్మికత కలబోత గా ఈ దేవాలయం పర్యాటకులను ఆకర్షించనుంది.  తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)  ఈ ఆలయ నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించింది.  సుమారు 10 ఎకరాల …
error: Content is protected !!